ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగంపేట సచివాలయంలో కలెక్టర్‌ తనిఖీలు

ABN, First Publish Date - 2020-12-05T06:17:50+05:30

సచివాలయ ఉద్యోగులంతా ప్రజలకు సేవ చేయడానికి కేటాయించాలని, ఎవరూ ఉద్యోగానికి గైర్హాజరు కాకుండా ఉండాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంపేట, డిసెంబరు 4: సచివాలయ ఉద్యోగులంతా ప్రజలకు సేవ చేయడానికి కేటాయించాలని, ఎవరూ ఉద్యోగానికి గైర్హాజరు కాకుండా ఉండాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. రంగంపేట సచివాలయం-1ని కలెక్టర్‌ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరుపట్టీ, మూమెంట్‌ రిజిస్టర్‌ పరిశీలించారు. ఇందులో ఇద్దరు ఉద్యోగుల సంతకాలు లేకపోవటం గుర్తించారు. అక్కడే వైఎస్సార్‌ బీమా నమోదు చేస్తున్న వలంటీర్లను కలెక్టర్‌ ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. నమోదులో తగిన జాగ్రత్త వహించాలని సూచించారు. కలెక్టర్‌కు సచివాలయ ఉద్యోగులు సచివాలయ వివరాలను తెలియజేశారు.



Updated Date - 2020-12-05T06:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising