ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల విస్తరణ, మరమ్మతులకు రూ.47.7 కోట్లు

ABN, First Publish Date - 2020-11-28T06:50:12+05:30

జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది, రోడ్ల విస్తరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), నవంబరు 27: జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది, రోడ్ల విస్తరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖ-సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీ ఆర్‌ఐ ఎఫ్‌) పథకం కింద జిల్లాకు రూ.47.70 కోట్ల నిధులు మంజూరు చేస్తూ శుక్ర వారం ప్రభుత్వ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మా మిడికుదురు నుంచి అప్పన్నపల్లి-పెదపట్నంలంక వరకు 8.8 కిలోమీటర్ల మేర, పుల్లేటికురు-అంబాజీపేట రోడ్డు 1.20 నుంచి 6.420 కి.మీ, మానేపల్లి-పెదపట్నం రోడ్డు 2.230 కి.మీ మొత్తంగా 10.750 కి.మీ మేర రోడ్ల విస్తరణ, మరమ్మతు  పనుల కోసం రూ.23 కోట్లు మంజూరు చేసింది. అనంతవరం-పల్లంకుర్రు రోడ్డు విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.19 కోట్ల పనులకు బదులుగా పై రోడ్ల విస్తరణ కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంజూరైన పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Updated Date - 2020-11-28T06:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising