ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుపై స్థానికుల ఆందోళన

ABN, First Publish Date - 2020-03-25T10:05:45+05:30

పట్టణంలోని గొల్లపుంతలో అందరికీ ఇళ్ల అపార్ట్‌ మెంట్‌లో వంద పడకల క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని మంగళవారం కాలనీ వాసులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపేట, మార్చి 24: పట్టణంలోని గొల్లపుంతలో అందరికీ ఇళ్ల అపార్ట్‌ మెంట్‌లో వంద పడకల క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని మంగళవారం కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఐసోలేషన్‌ కేంద్రానికి  వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వీరికి టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నాగమురళి సంఘటనా స్థలంలో ఆందోళనకారులతో మాట్లాడారు. ఐసొల్యూషన్‌ కేంద్రాన్ని మార్చాలని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, వైసీపీ, జనసేన నాయకులు రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల లీలాకృష్ణ కోరారు. పట్టణంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు కోరారు. అధికారులు, నేతల హామీతో ఆందోళన విరమించారు. 

Updated Date - 2020-03-25T10:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising