ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతులకు మేలు కలే’

ABN, First Publish Date - 2020-10-02T09:16:08+05:30

సీఎం జగన్‌ రైతులకు చేసే మేలు కలగానే మిగిలిందని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపేట, అక్టోబరు 1: సీఎం జగన్‌ రైతులకు చేసే మేలు కలగానే మిగిలిందని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు. గురువారం కొత్తపేటలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం పేరిట కోట్లాది రూపాయల లెక్కలు చూపించి మోసం చేస్తుందన్నారు.   రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి మంచిది కాదని, రైతుసంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడాలని ఆమె సూచించారు. 

Updated Date - 2020-10-02T09:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising