ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘునాథ్‌పై చర్యలకు ఆదేశం

ABN, First Publish Date - 2020-07-14T11:25:34+05:30

అన్నవరం దేవస్థానం పూర్వపు ఈవో రఘు నాథ్‌పై చర్యలకు సోమవారం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం


అన్నవరం, జూలై 13: అన్నవరం దేవస్థానం పూర్వపు ఈవో రఘు నాథ్‌పై చర్యలకు సోమవారం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడం సంచలనం రేకెత్తించింది. 2006-2009 మధ్య ఆయన ఈవోగా చేసిన సమ యంలో పలు నియామకాలను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారనే విమ ర్శలొచ్చాయి. దాంతో అప్పట్లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు అన్నవరంలోని ఆయన ఇంటిలోను, బంధువుల ఇళ్లల్లోను  ఏకకాలంలో సోదాలు చేశారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం, అందులోని అంశాలు ఏవో పేర్కొనకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.


Updated Date - 2020-07-14T11:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising