ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సరఫరా ప్యానల్‌ బోర్డు ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-01T07:30:00+05:30

జేఎన్టీయూకే ప్రాంగణం లోని ఐఆర్‌సీ, ఐఎస్‌టీ విభాగాల వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఎన్టీయూకే, సెప్టెంబరు 30: జేఎన్టీయూకే ప్రాంగణం లోని ఐఆర్‌సీ, ఐఎస్‌టీ విభాగాల వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన అత్యవసర విద్యుత్‌ సరఫరా ప్యానల్‌ బోర్డును వీసీ రామలింగరాజు బుధవారం ప్రారంభించారు.


ఈ సం దర్భంగా వీసీ మాట్లాడుతూ ఫార్మసీ, ఐఆర్‌సీ, ఐఎస్‌టీ వి భాగాల అధ్యాపకులకు, విద్యార్థులకు ఈ బోర్డు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెక్టార్‌ ప్రసాదరాజు, ఐఎస్‌టీ డైరెక్టర్‌ పూర్ణానందం, ప్రిన్సిపాల్‌ బాలకృష్ణ  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T07:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising