ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ తీగల ఉచ్చులో పడి గిరిజనుడి మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:58:16+05:30

రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ దాకరాయి గ్రామానికి చెందిన చలుమర్తి నూకరాజు వన్య ప్రాణుల వేటకు వేసిన విద్యుత్‌ తీగల ఉచ్చులో పడి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజవొమ్మంగి, డిసెంబరు 5: రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ దాకరాయి గ్రామానికి చెందిన చలుమర్తి నూకరాజు వన్య ప్రాణుల వేటకు వేసిన విద్యుత్‌ తీగల ఉచ్చులో పడి మృతి చెందాడు. నూకరాజు తన మేకలు కనబడకపోవడంతో రాత్రి సమయంలో వెతకడానికి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు. అప్పటికే అడవి జంతువుల వేటకు కొంతమంది వేటగాళ్లు విద్యుత్‌ తీగల ఉచ్చును వేశారు. ఇది తెలియని నూకరాజు చీకటిగా ఉండగా ఆ విద్యుత్‌ తీగలవైపు వెళ్లి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నూకరాజు భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజవొమ్మంగి సీఐ ఎం.నాగ దుర్గారావు తెలిపారు.  

Updated Date - 2020-12-06T05:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising