ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విష గుళికల గడ్డి మేసి పశువులు మృతి

ABN, First Publish Date - 2020-10-27T06:14:08+05:30

విష గుళికలు కలిసిన గడ్డి మేసి నాలుగు పశువులు మృతిచెందగా, మరికొన్ని పశువులను పశు సంవర్ధకశాఖ సిబ్బంది సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

మృతిచెందిన పశువులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటపాక, అక్టోబరు 26: విష గుళికలు కలిసిన గడ్డి మేసి నాలుగు పశువులు మృతిచెందగా, మరికొన్ని పశువులను పశు సంవర్ధకశాఖ సిబ్బంది సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం ఎటపాక మండలం గౌరిదేవిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఎం.నర్సింహరావు, పి.రమేష్‌, ఎం.పుల్లారావు, వెంకటరమణల పశువులను గౌరిదేవిపేట సమీపంలోని గోదావరి ప్రాంతం మధ్యలో ఉన్న(గడ్డ)కు మేతకు తీసుకెళ్తుంటారు. ఈక్రమంలో ఆదివారం గడ్డి మేసిన పశువులు కడుపు ఊబ్బుతో మృతిచెందాయి. విషయం పశు సంవర్ధకశాఖ సిబ్బందికి తెలపడంతో వారు వెంటనే 25 పశువులకు వైద్యం అందించారు. గడ్డ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు పిట్టల వేటకోసం విష గుళికలను పెట్టడం వల్లే తమ పశువులు మృతి చెందాయని రైతులు పేర్కొంటున్నారు. మృతిచెందిన పశువుల విలువ రూ.1.70 లక్షలు ఉంటుందని వారు తెలిపారు.

Updated Date - 2020-10-27T06:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising