ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో ఒకరు మృతి

ABN, First Publish Date - 2020-10-01T08:05:12+05:30

కొవిడ్‌ బారిన పడిన ఓ వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పిఠాపురానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీజీహెచ్‌ (కాకినాడ), సెప్టెంబరు 30: కొవిడ్‌ బారిన పడిన ఓ వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పిఠాపురానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సెప్టెంబరు 26న జీజీహెచ్‌లో చికిత్స కోసం చేరాడు.


ప్రత్యేక చికిత్స పొందుతోన్న అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు నోడల్‌ అఽధికారి డాక్టర్‌ ఎం.కిరణ్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-01T08:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising