ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజే కరోనా బాధితులు 1,166

ABN, First Publish Date - 2020-09-23T07:28:04+05:30

జిల్లాలో ఈనెల 21న ట్రూనాట్‌ ద్వారా చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 261, రాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 905 మందికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 21న ట్రూనాట్‌ ద్వారా చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 261, రాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 905 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో మొత్తం 1,166 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య బట్టి వ్యాధి బారిన 88,955 మంది ప్రభావితమ య్యారు. కరోనాతో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందడంతో, ఈ సంఖ్య 493కి చేరింది. ప్రస్తుతం 76,580 మంది కోలుకున్నారు. యాక్టివ్‌గా 11,862 మంది ఉన్నారు.  

Updated Date - 2020-09-23T07:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising