ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యాక్టరీలు తెరవడంపై అధికారుల ఫైర్‌

ABN, First Publish Date - 2020-03-25T10:04:43+05:30

మండల పరిధిలోని ఈతకోట, గోపాలపురంలో ఉన్న నెక్కంటి, అవంతి సీఫూడ్స్‌ ఫ్యాక్టరీలో పనులు చేయించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, మార్చి 24 : మండల పరిధిలోని ఈతకోట, గోపాలపురంలో ఉన్న నెక్కంటి, అవంతి సీఫూడ్స్‌ ఫ్యాక్టరీలో పనులు చేయించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తహసీల్దార్‌ జిలాని, సీఐ వి. కృష్ణ ఆధ్వ ర్యంలో ఫ్యాక్టరీలను మూసివేశారు. రక్షణ చర్యలు పాటిం చకుండా సిబ్బందితో పనులు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యకలాపాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌ ఐలు పి.బుజ్జిబాబు, శాస్ర్తి, ఆర్‌ఐ ఇబ్రి హీం పాల్గొన్నారు.

Updated Date - 2020-03-25T10:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising