ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పంటనష్టాల అంచనాల్లో అధికారుల నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2020-10-01T07:25:21+05:30

ఏలేరు వరదల కారణంగా పంటలకు జరిగిన నష్టాలు అంచనా వేయడంలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లప్రోలు, సెప్టెంబరు 30: ఏలేరు వరదల కారణంగా పంటలకు జరిగిన నష్టాలు అంచనా వేయడంలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. వరద ముంపు కారణంగా గొల్లప్రోలు బైపాస్‌రోడ్డులో కుళ్లిపోయిన వరిపంటను ఆయన బుధవారం పరిశీలించారు.


నష్టం అంచ నా వేసి రైతులకు పరిహారం అందివ్వాల్సి ఉండగా అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించలేదన్నారు. గతంలో నష్టపోయిన వారికి కాకుండా ఇతరులకు పరిహారం అందిందని, అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. అటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే ఏలేరు వరద ముంపునకు కారణమని ఆరోపించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.


Updated Date - 2020-10-01T07:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising