ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితంపై విరక్తి చెంది గుళికలు తిని తల్లి, కుమారుడు మృతి

ABN, First Publish Date - 2020-07-08T21:12:21+05:30

మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన తల్లీకొడుకులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోరుకొండ(తూర్పు గోదావరి): మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన తల్లీకొడుకులు మంగళవారం గుళికలు తిని మృతిచెందారు. ఎస్‌ఐ పి.విజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం... బేగపాటి నవరత్నం (83) అనారోగ్యంతో సంవత్సరకాలంగా మంచంపైనే ఉంది. ఆమె కుమారుడు ప్రకాశం (54) మూడునెలలుగా మతిస్థిమితం లేక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో వీరిద్దరూ జీవితంపై విరక్తి చెంది మంగళవారం గుళికలు తిన్నారు. వారిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుకొండ పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-07-08T21:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising