ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-05-24T09:38:33+05:30

కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు


యానాం, మే 22: కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయన్నారు. పుదుచ్చేరిలో 23, మహెలో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యానాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2020-05-24T09:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising