ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

28 వరకు జనతా కర్ఫ్యూ

ABN, First Publish Date - 2020-03-25T10:12:29+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల28 వరకు యానాం నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విధించామని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేషన్‌కార్డుకు రూ.రెండు వేలు పరిహారం 

 ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి ప్రకటన


యానాం, మార్చి 24: కరోనా వైరస్‌ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల28 వరకు యానాం నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విధించామని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం పుదుచ్చేరి సీఎం వి.నారాయణసామితో మంత్రి మల్లాడి సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలను విలేకరులకు వెల్లడించారు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఉన్న 3.50లక్షల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2వేలు పరిహారం ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారని మల్లాడి తెలిపారు. ప్రతి ఇంటికి రెండు సబ్బులు, ప్రతి ఒక్కరికి మాస్క్‌లు ఇస్తామన్నారు. పుదుచ్చేరిలోని  ఆసుపత్రులను పరిశీలించడం,  యానాంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.

Updated Date - 2020-03-25T10:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising