ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2020-10-03T07:40:25+05:30

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తో సీఎం జగన్‌ అమల్లోకి తీసుకొచ్చారని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 2: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తో సీఎం జగన్‌ అమల్లోకి తీసుకొచ్చారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం రమణయ్యపేట కాలువ గట్టు వద్ద గల సామాజిక భవనంలో ఎంపీడీవో పి.నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా జీ వించవచ్చన్నారు.


సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మరింత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. డీపీవో నాగేశ్వరనాయక్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తడి, పొడి చెత్త సేకరణను మహోద్యమంలా చేపడుతున్నా మన్నారు. ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం స్వచ్ఛందం గా రోజుకు రూ.2 చెల్లించి గ్రామీణ ప్రాంతాలు మరింత శుభ్రంగా ఉండేలా తోడ్పాటు అందించాలని కోరారు. సచివాలయ సిబ్బందికి జ్ఞాపికలు మంత్రి అందించారు. తహశీల్దారు వి.మురళీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ఎన్‌. వెంకటరెడ్డి, వైసీపీ నేతలు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), లింగం రవి, విత్తనాల రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T07:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising