ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయి: శ్రావణ్‌కుమార్

ABN, First Publish Date - 2020-10-08T01:08:19+05:30

మంత్రి జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో వందల కోట్ల దందాకు పాల్పడ్డారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో వందల కోట్ల దందాకు పాల్పడ్డారని, ఓ కంపెనీకి చెందిన భూమిలో 204 ఎకరాలు కబ్జా చేశారని విమర్శించారు. భార్య, బంధువులు, బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, మంజునాథ్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి.. తప్పుడు పత్రాలు సృష్టించారని కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు.

Updated Date - 2020-10-08T01:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising