ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా యంత్రాంగానికి.. మంత్రి బోస్‌ రూ.లక్ష విరాళం

ABN, First Publish Date - 2020-03-27T10:26:35+05:30

కోవిడ్‌-19 వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు ఎంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కోవిడ్‌-19 వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు ఎంతో అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని కలిసి సహాయక కార్యక్రమాలకోసం రూ.లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించి వైరస్‌ నిరోధానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-03-27T10:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising