ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణిత పాఠ్యపుస్తక రచయితగా మూర్తి ఎంపిక

ABN, First Publish Date - 2020-10-31T06:34:25+05:30

2020-21 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి గణితశాస్త్ర పాఠ్య గ్రంథ రచనకు అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ప్రముఖ గణితావధాని డాక్టర్‌ టీఎస్‌వీఎస్‌.సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అమలాపురం టౌన, అక్టోబరు 30:
2020-21 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి గణితశాస్త్ర పాఠ్య గ్రంథ రచనకు అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ప్రముఖ గణితావధాని డాక్టర్‌ టీఎస్‌వీఎస్‌.సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం-2020 అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాఠ్య పుస్తకాలను రూపొందిస్తుందన్నారు.  రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణా సంస్థ సంచాలకుడు ప్రతాప్‌రెడ్డి నుంచి తనకు ఉత్తర్వులు అందాయని శుక్రవారం మూర్తి తెలిపారు. 

Updated Date - 2020-10-31T06:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising