ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కు లేదు..రూ.500 జరిమానా

ABN, First Publish Date - 2020-10-29T05:24:35+05:30

మాస్కులు ధరించకుండా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ జరిమానా విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం రూరల్‌, అక్టోబరు 28: మాస్కులు ధరించకుండా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ జరిమానా విధించారు.  పిఠాపురం మండలం జల్లూరు గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ గుమస్తా పి.నానిబాబు, వెటర్నరీ ఆసిస్టెంట్‌ కె.యశ్వంత్‌ మాస్క్‌లు ధరించకపోవడాన్ని గుర్తించారు. దీనిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని ఇద్దరికి రూ.500 వంతున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయన ఎఫ్‌కే పాలెంలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట తహశీల్దారు జి.వరహాలయ్య, వ్యవసాయాధికారి అచ్యుతరావు  ఉన్నారు.

Updated Date - 2020-10-29T05:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising