ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2020-10-01T07:47:54+05:30

కడియం భాస్కర్‌నగర్‌ సమీపంలో లారీ ఢీకొన్న సంఘటనలో కడియపులంకకు చెందిన వృద్ధుడు మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడియం, సెప్టెంబరు 30: కడియం భాస్కర్‌నగర్‌ సమీపంలో లారీ ఢీకొన్న సంఘటనలో కడియపులంకకు చెందిన వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు కథనం ప్రకారం... కడియపులంక గ్రామానికి చెందిన కోలాటి యేసేబు(60) సైకిల్‌ మీద పురుగుల మందు కొనుగోలుకు బుధవారం కడియం వచ్చాడు.


తిరిగి వెళ్తుండగా బుర్రిలంక నుంచి కడియం వైపు వస్తున్న లారీ భాస్కరనగర్‌ సమీపంలో యేసేబును ఢీ కొంది. దీంతో తీవ్రగాయాలైన అతడికి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఏసేబు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. యేసేబు బంధువు కోలాటి రాంబాబు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కెనాగరాజు కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-10-01T07:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising