ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాల కోసం భూముల పరిశీలన

ABN, First Publish Date - 2020-08-07T11:36:07+05:30

కోరుకొండ మండలం గాదరాడ, శ్రీరంగపట్నం గ్రామా ల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూములను సేకరించడం కోసం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోరుకొండ, ఆగస్టు 6: కోరుకొండ మండలం గాదరాడ, శ్రీరంగపట్నం గ్రామా ల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూములను సేకరించడం కోసం గురువారం సబ్‌కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గాదరాడలో వైసీపీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, అడబాల చినబాబుకు సంబంధించిన భూములను పరిశీలించారు. శ్రీరంగపట్నంలో ఇళ్ల స్థలాల కోసం సు మారు ఎనిమిదెకరాల్లో కొండను తవ్వి ఖాళీ చేస్తున్న ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. ఇంకా ఏమేరకు అవసరం అవుతాయనే విషయంపై స్థానిక తహశీల్దార్‌ రాజేశ్వరరావుతో చర్చించారు. వారి వెంట ఎంపీడీవో నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T11:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising