ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణ వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-03-13T09:13:23+05:30

పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూమి సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రపురం, మార్చి 12:

పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూమి సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ అన్నారు. రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో జేసీ లక్ష్మీశ, ఆర్డీవో గణేష్‌కుమార్‌, రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు, రాయవరం తహశీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.  అవసరమైన భూమిని వెంటనే సేకరించాలన్నారు.  ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే గుర్తించాలని సూచించారు. 

Updated Date - 2020-03-13T09:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising