ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మరింత అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-10-31T06:16:15+05:30

రెండో దశలో కరోనా వైరస్‌ మరింత వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ సూచించారు.

ర్యాలీలో పాల్గొన్న మంత్రి విశ్వరూప్‌, సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన, అక్టోబరు 30: రెండో దశలో కరోనా  వైరస్‌ మరింత వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ సూచించారు.   శుక్ర వారం రాత్రి అమలాపురంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రద ర్శనలో మంత్రి విశ్వరూప్‌, సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌తో పాల్గొన్నారు. గడియార స్తంభం సెంటర్‌ నుంచి చేపట్టిన  ర్యాలీ హైస్కూల్‌ సెంటర్‌ వరకు సాగింది. ర్యాలీలో తహశీ ల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ఠాగూర్‌, మున్సిపల్‌ డీఈ కె.అప్పల రాజు, నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, మట్ట పర్తి నాగేంద్ర, కొల్లాటి  దుర్గాభాయి, సరెళ్ల రామకృష్ణ, కర్రి వీర రాఘవులు, వాసంశెట్టి సత్యం, పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే. బాజీ లాల్‌, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.  పాలగు మ్మిలో కార్యదర్శి బి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో గ్రామపెద్దలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising