ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనందం మూడింతలు

ABN, First Publish Date - 2020-10-27T06:24:57+05:30

విజయదశమి పర్వదినాన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
అమలాపురం టౌన, అక్టోబరు 26: విజయదశమి పర్వదినాన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అమలాపురం శ్రీవెంకటసాయి శ్రావణి మహిళా ఆస్పత్రిలో రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన అడబాల శిరీషకు ఆదివారం పురుడు పోశారు. ఇద్దరు మగబిడ్డలు, ఒక ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లీపిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్‌ గొట్టుముక్కల శ్రావణి తెలిపారు.

Updated Date - 2020-10-27T06:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising