ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-10-29T05:25:55+05:30

శంఖవరం, అక్టోబరు 28: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని జాయింట్‌

కత్తిపూడిలో అధికారులతో మాట్లాడుతున్న జేసీ కీర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ కీర్తి 

శంఖవరం, అక్టోబరు 28: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి సూచించారు. బుధవారం ఆమె కత్తిపూడి సచివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందిలేగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సుబ్రమణ్యం, ఎంపీడీవో రాంబాబు, వీరన్న తదితరులు పొల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T05:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising