ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ స్పందించాలి: ఎమ్మెల్సీ మాధవ్‌

ABN, First Publish Date - 2020-09-19T10:17:01+05:30

ప్రజాస్వామ్యం, లౌకికతత్వం అమలుపై సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందిం చాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటనందూరు : ప్రజాస్వామ్యం, లౌకికతత్వం అమలుపై సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందిం చాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. కోటనందూరులో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా జగన్‌ మాట్లాడకపోవడం తన మతాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో 15 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వారిపై ఆరు సెక్షన్లతో కేసులు పెట్టారని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-19T10:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising