ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీడీఏ పీవో హామీతో దీక్షలు విరమణ

ABN, First Publish Date - 2020-10-01T07:42:20+05:30

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని మండల ప్రజలు 26 రోజులుగా చేస్తున్న రిలే దీక్షలు ఎట్టకేలకు ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూనవరం, సెప్టెంబరు 30: పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని మండల ప్రజలు 26 రోజులుగా చేస్తున్న రిలే దీక్షలు ఎట్టకేలకు ముగిశాయి. బుధవారం చింతూరు ఐటీడీఏ పీవో ఆకు ల వెంకటరమణ అక్కడకు వచ్చి ప్యాకేజీ విషయమై హామీ ఇవ్వడడంతో దీక్షలు విరమించారు.


సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, పోలవరం సమస్యలపై పదిరోజుల్లో కూనవరంలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంటామని హామీఇచ్చారు. పీవో నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు. ఎంపీడీవో కె.సత్యనారాయణమూర్తి, తహశీల్దార్‌ కేఎల్‌ నారాయణరావు, నిర్వాసితుల సంఘం నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-01T07:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising