ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస ఆదివాసీ హత్య

ABN, First Publish Date - 2020-08-05T11:53:30+05:30

ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామ మైన చెరువుగుంపులో మడివి దూలయ్య(32) అనే వ లస ఆదివాసీ హత్యకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటపాక, ఆగస్టు 4 : ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామ మైన చెరువుగుంపులో మడివి దూలయ్య(32) అనే వ లస ఆదివాసీ హత్యకు గురయ్యాడు. దూలయ్య సోమవారం ఉదయం తన పశువులను మేపేందుకు రోజూ మాదిరిగానే సమీపంలోని బండిరేవు అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లాడు. ఆ రోజు ఇంటికి రాక పోవ డంతో కుటుంబ సభ్యులు  బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీశారు. ఈక్రమంలో మంగళవారం దూలయ్య మృతదేహం బండిరేవు ఆటవీ ప్రాంతంలో  కన్పించింది.  దూలయ్య తలపై రాళ్లతో బలంగా కొట్టి చంపినట్లు ఆనవాళ్లు, గాయాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. భూ తగాదాల కారణంగానే దూలయ్యను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

Updated Date - 2020-08-05T11:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising