ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల ద్వారా ప్రజలకు తక్షణ సేవలు

ABN, First Publish Date - 2020-10-07T09:02:52+05:30

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు తక్షణం అందుతున్నాయని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబాజీపేట, ఆక్టోబరు 6: సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు తక్షణం అందుతున్నాయని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. కె.పెదపూడి, గంగలకుర్రు గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న సచివాలయ భవనాలకు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం కె.పెదపూడి నందెపువారిపాలెంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.60లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎఎంసీ చైర్‌పర్సన్‌ వాసంశెట్టి వరలక్ష్మి, బూడిద వరలక్ష్మి, నాగవరపు నాగరాజు, వాసర్ల మరిడి, దొమ్మేటి వెంకటేశ్వరరావు, దొమ్మేటి నాగన్న, ఉందుర్తి ఆనందబాబు, దొమ్మేటి సత్యమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T09:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising