ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాగ్రత్తలు పాటిస్తే కనోరా దూరం

ABN, First Publish Date - 2020-04-01T10:21:37+05:30

ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ దగ్గరకు రాకుండా కట్టడి చేయవచ్చని రంపచోడవరం ఐటీడీఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఎస్‌ఎల్‌  కోవిడ్‌ హాస్పటల్‌ను పరిశీలించిన పీవో నిశాంత్‌కుమార్‌


 రాజమహేంద్రవరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ దగ్గరకు రాకుండా కట్టడి చేయవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో, రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్ల కోవిడ్‌ -19 ప్రత్యేకాధికారి నిషాంత్‌కుమార్‌ తెలిపారు. రాజానగరం మండలంలోని జీఎస్‌ఎల్‌ కోవిడ్‌ ఆసుపత్రిని మంగళవారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు జీసీసీ నుంచి ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా పరిశీలించేందుకు సీతపల్లి గ్రామం వచ్చినట్టు ఆయన చెప్పారు.  జీఎస్‌ఎల్‌ హాస్పటల్‌లో కరోనా వైరస్‌ బాధితులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-01T10:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising