ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివేశన స్థలాల పంపిణీని వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2020-12-05T06:12:52+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంయుక్త కలెక్టర్‌ కీర్తి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ కీర్తిజేసీ

రాజానగరం, డిసెంబరు 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంయుక్త కలెక్టర్‌ కీర్తి అధికారులను ఆదేశించారు. రాజానగరంతోపాటుగా మండల పరిధిలోని కానవరం, పల్లకడియం గ్రామాల్లో పేదల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నివేశన స్థలాల విభజన ప్రక్రియను త్వరితగతిన ముగించి పట్లాలు సిద్ధం చేయాలని ఆమె సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు సమకూర్చేలా అనువైన భూములను సేకరించి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి, తహశీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో ఎన్‌వీవీఎస్‌ మూర్తి, గృహనిర్మాణ సంస్థ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-05T06:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising