ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ

ABN, First Publish Date - 2020-12-28T06:07:41+05:30

అర్హులైన ప్రతిఒక్కరికి సొంతిళ్లు ఇవ్వాలనేది సీఎం జగన్‌ లక్ష్యమని, ఇంటి పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌

కాకినాడ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతిఒక్కరికి సొంతిళ్లు ఇవ్వాలనేది సీఎం జగన్‌ లక్ష్యమని, ఇంటి పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నారు. జేసీ సీహెచ్‌ కీర్తి, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి నగరంలోని పలు డివిజన్‌లలో ఆయన పర్యటించారు.  ఇంటి పట్టాలు మంజూరైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పట్టాలు పంపిణీ చేశారు. దుగ్గిరాల వీధి సచివాలయం నుంచి కొమరగిరి లేఅవుట్‌కు వెళ్తున్న లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం కొమరగిరి వెళ్లి ఇంటి పట్టాల లేఅవుట్‌ ప్రాంతంలో భూమి పూజ చేశారు.

Updated Date - 2020-12-28T06:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising