ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి ప్రత్యేక రైళ్లకు హాల్టు

ABN, First Publish Date - 2020-10-01T07:31:15+05:30

పిఠాపురం రైల్వేస్టేషన్‌లో గురు, శుక్రవారాలనుంచి ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. విశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, సెప్టెంబరు 30: పిఠాపురం రైల్వేస్టేషన్‌లో గురు, శుక్రవారాలనుంచి ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. విశాఖ-హైదరాబాద్‌ మధ్య తిరిగే ప్రత్యేక రైలు(పూర్వ గోదావరి), భువనేశ్వర్‌-ముంబయి మధ్య తిరిగే మరో రైలు(కోణార్క్‌)లకు పిఠాపురం పట్టణంలోని హాల్టు కల్పిస్తూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రైళ్లకు హాల్టు కల్పించిన నేపధ్యంలో రైల్వేస్టేషన్‌ను పరిశుభ్రం చేస్తున్నారు.


Updated Date - 2020-10-01T07:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising