‘పచ్చదనంతోనే ఆరోగ్యం’
ABN, First Publish Date - 2020-09-29T17:45:38+05:30
పచ్చదనంతోనే ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రాజవొమ్మంగి ఎస్ఐ..
రాజవొమ్మంగి: పచ్చదనంతోనే ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రాజవొమ్మంగి ఎస్ఐ గోపి నరేంద్రప్రసాద్ పేర్కొన్నారు. సోమ వారం ఆయన ప్రధాన రహదారి పక్కనున్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మొక్కలు నాటారు. రైటర్ ప్రసాద్, కానిస్టేబుళ్లు సూరిబాబు (బద్రి), కాశీ, ఆలయ కమిటీ ప్రతినిధులు భోజనపల్లి నాగేశ్వరరావు, అల్లం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారుజ
Updated Date - 2020-09-29T17:45:38+05:30 IST