ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న గోదావరి

ABN, First Publish Date - 2020-07-06T11:14:21+05:30

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేవీపట్నం, కొండమొదలు పరిసర గ్రామాలైన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవీపట్నం, జూలై 5: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేవీపట్నం, కొండమొదలు పరిసర గ్రామాలైన నడిపూడి, తెలిపేరు, కచ్చులూరు తదితర గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి గోదావరి నెమ్మదినెమ్మదిగా పెరుగుతుంది.  ఇటీవలే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శబరి, తదితర నదులకు వర్షపు నీరు చేరడంతో గోదావరి క్రమేపీ పెరుగుతుంది. ఈ నెల 10వ తేదీ నాటికి  భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు సుమారు 30-35 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు పలు గ్రామాలకు సమాచారం అందించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-07-06T11:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising