ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగినితో సన్నిహితంగా వైసీపీ నాయకుడు?

ABN, First Publish Date - 2020-06-16T16:07:33+05:30

గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నాయకుడు మహిళా ఉద్యోగినితో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామ సచివాలయం గదిలో పట్టుబడ్డ వైనం

ప్రత్యేకాధికారిణి సమక్షంలో విషయం బట్టబయలు 


అనపర్తి(తూర్పుగోదావరి): అనపర్తి మండలం కుతుకులూరు గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నాయకుడు మహిళా ఉద్యోగినితో సన్నిహితంగా ఉండడం సంచలనం రేకెత్తించాయి. సచివాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న మహిళ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సోమవారం ఒకే గదిలో ఉండగా గ్రామ ప్రత్యేకాధికారిణి వచ్చి వారిని బయటకు రప్పించారన్న విషయం మండలంలో దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు వ్యవహారం బయటకు రాకుండా అధికారులతో మంతనాలు జరిపినట్టు వినికిడి.


ఈ విషయమై అనపర్తి ఎంఈవో, కుతుకులూరు ప్రత్యేకాధికారిణి కార్యాలయానికి చేరుకున్న మీడియా ఆమెను వివరణ కోరింది. తాను నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కుతుకులూరు పంచాయతీకి వెళ్లానని.. అక్కడ మహిళా ఉద్యోగిని ఒక గదిలో ఉండడం గమనించానని, ఆమెను ప్రశ్నించగా ఆరోగ్యం బాగోనందున పడుకున్నానని చెప్పిందని, కార్యాలయంలో అలా ఉండకూడదని మందలించానని వివరణ ఇచ్చారు. మీడియా అనపర్తిలోని ఎంఈవో కార్యాలయానికి చేరుకునే సరికి మహిళా ఉద్యోగిని అక్కడే ఉండడం కొసమెరుపు.


Updated Date - 2020-06-16T16:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising