ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాన ట్రస్టుకు రూ.1,16,002 విరాళం

ABN, First Publish Date - 2020-12-19T07:02:05+05:30

అన్నదాన ట్రస్టుకు రూ.1,16,002 విరాళం

దాతకు స్వామివారి చిత్రపటాన్ని అందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయినవిల్లి, డిసెంబరు 18: అయినవిల్లి శ్రీసిద్ధివినా యకస్వామి ఆలయ అన్నదాన ట్రస్టుకు  పశ్చిమగోదావరి జిల్లా పెనమంట్ర మండలం మార్టేరుకు చెందిన గొలుగూరి శ్రీధర్‌రెడ్డి రూ.1,16,002 విరాళం అందజేశారు. ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దాతకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనంచేసి, శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఆలయ ఈవో దాతను అభినందించారు.

Updated Date - 2020-12-19T07:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising