ఎన్డీపీ మద్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
ABN, First Publish Date - 2020-11-29T06:32:42+05:30
యానాం నుంచి మద్యం తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
అమలాపురం టౌన్, నవంబరు 28: యానాం నుంచి మద్యం తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. యానాం నుంచి మద్యం తీసుకువస్తున్న ఆకుల వెంకటేష్, గొన్నాడ దుర్గారావు, వీరా శ్రీని వాసరావులను శనివారం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి మద్యం బాటిళ్లను, ఆటోను స్వాధీనం చేసు కున్నట్టు ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి తెలిపారు.
Updated Date - 2020-11-29T06:32:42+05:30 IST