ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రజా సమస్యలపై పోరాటం’

ABN, First Publish Date - 2020-05-27T11:21:56+05:30

ప్రజా సమస్యలపై పోరాడతామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, మే 26: ప్రజా సమస్యలపై పోరాడతామని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌  వరుపుల రాజా అన్నారు. మంగళవారం విద్యుత్‌ బిల్లులు పెంపును నిరసిస్తూ  ధర్మవరం, వాకపల్లి, యు.జె.పురం, సి.ఎస్‌.పూడి, గజ్జనపూడిలో నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు.శిబిరాలను సందర్శించిన వరుపుల రాజా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.   

Updated Date - 2020-05-27T11:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising