ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాలతో పంట విజ్ఞానం

ABN, First Publish Date - 2020-02-08T07:57:02+05:30

జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభించనున్న 310 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేడీ కేఎస్వీ ప్రసాద్‌


సామర్లకోట, ఫిబ్రవరి 7: జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభించనున్న 310 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంట విజ్ఞానం అందించనున్నట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం సామర్లకోట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏడీలు, ఏవోలకు నిర్వహిస్తున్న ఎస్‌ఎల్‌టీపీ శిక్షణ తరగతులకు జేడీ ప్రసాద్‌ డీడీ మాధవరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్‌ నాటికి రైతులకు పూర్తిస్థాయిలో వ్యవసాయ సమాచారం అందించే కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే ఇంటిగ్రేటెడ్‌ లేబొరేటరీల్లో రైతులకు అవసరమగు నీరు, మట్టి నమూనాలు ఎరువులు, పురుగు మందులు విశ్లేషించి నాణ్యత ఉన్న వాటినే రైతుకు అందుబాటులో ఉంచేలా దోహద పడతాయన్నారు.

Updated Date - 2020-02-08T07:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising