ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలనాటి రాజమహేంద్రి ప్రముఖులపై పుస్తకం

ABN, First Publish Date - 2020-10-19T05:47:55+05:30

రాజమహేంద్రిలో అలనాటి 150మంది ప్రముఖుల జీవిత వివరాలు తెలియజేస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆదివారం ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్‌ ఆవిష్కరించారు.

అలనాటి రాజమహేంద్రి ప్రముఖుల పుస్తక ఆవిష్కరణ చేసిన మాదిరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావ రి సిటీ, అక్టోబరు 18: రాజమహేంద్రిలో అలనాటి 150మంది ప్రముఖుల జీవిత వివరాలు తెలియజేస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆదివారం ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్‌ నరసింహారావు సేకరిం చి రచించిన ఈపుస్తకం ఆయన జన్మదినం సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కందుకూరి వంటి 150మంది మహానుభావుల వివరాలు, రాజమహేంద్రవరంలో వారు ఎక్కడ జీవించినది ఈ పుస్తకంలో ఉంటుందన్నారు. భావితరాలు ఈపుస్తకంతో స్ఫూర్తిని పొందుతారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మిరియం బాబురావు, సమితి కార్యదర్శి పెదిరెడ్ల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు పి.ఎస్‌.రవీంద్ర, సన్నిధానంశాసి్త్ర పాల్గొన్నారు.


Updated Date - 2020-10-19T05:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising