ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న ఐటీడీఏ ముట్టడి

ABN, First Publish Date - 2020-10-25T07:11:29+05:30

పందిరిమామిడి-కోట ప్రధాన రహదారిలో వంతె నలు పడగొట్టడంపై 45 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

రంపచోడవరం, అక్టోబరు 24: పందిరిమామిడి-కోట ప్రధాన రహదారిలో వంతె నలు పడగొట్టడంపై 45 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. శనివారం ఆమె పార్టీ నాయకులతో తాటవాడ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి పునరుద్ధరణ పేరుతో ఒకేసారి ఐదు వంతెలను కూల్చివేయడంపై ఈనెల 27న ఐటీడీఏని ముట్టడించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె.శేషాయమ్మ, వై.నిరంజనీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T07:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising