ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ దుకాణాల్లో నిత్యావసరాలు: జేసీ

ABN, First Publish Date - 2020-03-28T10:11:39+05:30

జిల్లాలో ఈ నెల 29నుంచే రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకు లు ప్రజలకు పంపిణీ చేస్తామని జేసీ లక్ష్మీశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌, (కాకినాడ) మార్చి 27: జిల్లాలో ఈ నెల 29నుంచే రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకు లు ప్రజలకు పంపిణీ చేస్తామని జేసీ లక్ష్మీశ తెలిపా రు. శుక్రవారం కమిషనర్‌ కోనా శశిధర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న జేసీ అనంతరం విలేకర్లతోమాట్లాడుతూ జిల్లాలో సుమారు 15లక్షల బియ్యంకార్డుదారులకు సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బియ్యంతోపాటు కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. కార్డులు అందనివారు ఆధార్‌ కార్డు తీసుకెళ్లి సరుకులు తీసుకోవచ్చన్నారు. 

Updated Date - 2020-03-28T10:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising