ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజు కొనసాగిన వెబ్‌ కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2020-10-25T06:44:19+05:30

ఏపీ ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాకినాడలోని జేఎన్టీయూ, ఏపీటీ సహాయ కేంద్రాల్లో శనివారం కౌన్సెలింగ్‌ను కొనసాగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జేఎన్టీయూకే, అక్టోబరు 24: ఏపీ ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాకినాడలోని జేఎన్టీయూ, ఏపీటీ సహాయ కేంద్రాల్లో శనివారం  కౌన్సెలింగ్‌ను కొనసాగించారు. 20,001 నుంచి 35,000 ర్యాంకు వరకు జేఎన్టీయూకేలోని యూసీఈకే సహాయ కేంద్రంలో 216 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. అలాగే ఏపీటీలోని సహాయ కేంద్రంలో 35,001 నుంచి 50,000 ర్యాంకు వరకు 122 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. పరిశీలనకు మొత్తం 338 మంది హాజరైనట్టు సహాయ కేంద్రాల సమన్వయ కర్తలు తెలిపారు. 50,001 నుంచి 65,000 ర్యాంకు వరకు యూసీఈకే సహాయ కేంద్రంలోను, 65,001 నుంచి 80,000 ర్యాంకు గల విద్యార్థుల ధ్రువపత్రాలను ఏపీటీ సహాయ కేంద్రంలోను ఆదివారం పరిశీలించనున్నారు.

Updated Date - 2020-10-25T06:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising