ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదవ్వాలి’

ABN, First Publish Date - 2020-10-07T09:32:46+05:30

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డి.వెంకటరావు, ఎన్‌.శివ ప్రసాద్‌ పిలుపునిచ్చారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ,అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డి.వెంకటరావు, ఎన్‌.శివ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ఫారం-19ను సోమవారం కాకినాడ లోని తమ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి.సుబ్బరాజు, రాష్ట్ర కన్వీనర్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T09:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising