ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ

ABN, First Publish Date - 2020-07-19T14:35:56+05:30

జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కేసులను పరిగణలోకి తీసుకుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బంద్..

వైద్య, ప్రభుత్వ సేవలకు మినహాయింపు: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి


కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కేసులను పరిగణలోకి తీసుకుని 24గంటలపాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలుచేస్తున్నట్టు కలెక్టర్ డీ మురళీధర్‌రెడ్డి ప్రకటించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 2005 చట్టం మేరకు ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తారు. అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ సేవలకు మినహాయింపు ఇచ్చారు. అలాగే ఉదయం పూట నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం కాస్త వెసులుబాటు కల్పించారు. నాన్ వెజ్ మార్కెట్లకు ఎక్కడా అనుమతి లేదు.

Updated Date - 2020-07-19T14:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising