ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యదేముని సన్నిధికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2020-11-30T12:27:58+05:30

తూర్పుగోదావరి జిల్లాలో కార్తీకపౌర్ణమి సోమవారం సందర్భంగా సత్యదేముని సన్నిధికి భక్తులు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కార్తీకపౌర్ణమి సోమవారం సందర్భంగా సత్యదేముని సన్నిధికి భక్తులు  పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సత్యదేముని వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. వ్రత మండపాల క్యూలైన్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-11-30T12:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising