ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడ: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

ABN, First Publish Date - 2020-12-30T17:07:54+05:30

తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. సంగాడి వీరబాబు, పెమ్మాడి శ్రావణి అనే ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీ నయిమ్ హష్మీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తాళ్ళరేవు మండలానికి చెందిన వీరు అన్నవరంలో  వివాహం చేసుకున్నారు. అయితే శ్రావణి తన కుటుంబ సభ్యులు తనను, తన భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని..తన అత్త మామల ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేసింది.

Updated Date - 2020-12-30T17:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising