ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ నిర్మాణానికి రూ.5లక్షలు విరాళం

ABN, First Publish Date - 2020-11-25T06:24:44+05:30

ఉప్పలగుప్తం మం డలం వానపల్లి పాలెంలో శ్రీకనక దుర్గమ్మ అమ్మవారి ఆలయ నిర్మా ణానికి అమలాపురానికి చెందిన మెట్రోకెమ్‌ అధినేత డాక్టర్‌ నందెపు వెంకటేశ్వరరావు, విజయ లక్ష్మి దంపతులు మంగళవారం రూ.5లక్షలు విరాళం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, నవంబరు 24: ఉప్పలగుప్తం మం డలం వానపల్లి పాలెంలో శ్రీకనక దుర్గమ్మ అమ్మవారి ఆలయ నిర్మా ణానికి అమలాపురానికి చెందిన మెట్రోకెమ్‌ అధినేత డాక్టర్‌ నందెపు వెంకటేశ్వరరావు, విజయ లక్ష్మి దంపతులు మంగళవారం రూ.5లక్షలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ  సభ్యులు నల్లా వెంకటేశ్వరరావు, నల్లా నాగబాబు, నల్లా తాతాజీ, దున్నాల ఆదిబాబు  పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-25T06:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising